అద్దురాళ్ళున్న తాతల దొయ్యల సాగు పొత్తులపంట సరికి సరిలేని కయ్యాల పోగు తూము దాపున ముప్పైఏండ్ల కొట్లాట తూటువడ్డకాడ అంటుకు సొంటుకు అంటని...
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్… నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు సహా ఏడుగురు నక్సల్స్ మృతి… అరణ్యం ఉలిక్కిపడుతోంది. తుపాకుల మోతలతో...
బీడుగా మారిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలి ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి...
చారిత్రాత్మక వరంగల్ నగరంలో సీపీఐ (యమ్.యల్) లిబరేషన్ తొలిసారిగా జన సభను డిసెంబర్ 6న నిర్వహిస్తోంది. వరంగల్ నగరం విప్లవోద్యమాలకు పురిటి గడ్డగా...
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ రత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకోర్చి రచించిన భారత రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించిన...
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో సకల అసమానతలను రూపుమాపి...
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రపంచంలోనే మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మనువాదుల కుట్రల నుంచి రక్షించుకోవాలని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పిలుపు...
ఎంవీఐ అసిస్టెంట్ కనుసన్నల్లోనే వ్యవహారం..! బెంబేలెత్తుతున్న వాహనదారులు..! ములుగు జిల్లా “ఆర్టీఏ”కార్యాలయంలో పైసా వసూల్ యధేచ్ఛగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్,...
మృతుని కుటుంబానికి రూ. 23010 వేల ఆర్థిక సహాయం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి రవీందర్ ఇటివల అనారోగ్య...
ఆసుపత్రిలో నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు రాజకీయ నేతలు, అధికారులు బంధన్ హాస్పిటల్ కు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని...
